ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో దంపతులను హతమార్చిన దుండగులు

ABN, First Publish Date - 2022-08-28T16:28:20+05:30

నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. మినీ బైపాస్‌రోడ్డులో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nellore: నెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం సృష్టించారు. మినీ బైపాస్‌రోడ్డులో దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణ హత్య చేశారు. హత్య అనంతరం బాధితుల ఇంట్లోని నగలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బైపాస్ రోడ్డులోని ఏఎన్ఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పద్మ, కృష్ణగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-08-28T16:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising