ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: బీరాపేరు వంతెన వద్ద రైతులు ఆందోళన

ABN, First Publish Date - 2022-09-01T15:41:47+05:30

జిల్లాలోని సంగం ఇసుక రీచ్ వెళ్ళే రహదారిపై బీరాపేరు వంతెన వద్ద రైతులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని సంగం ఇసుక రీచ్ వెళ్ళే రహదారిపై బీరాపేరు వంతెన వద్ద రైతులు ఆందోళనకు దిగారు. భారీ ఇసుక వాహనాలతో పోలాలకు వెళ్ళే రహదారులు దెబ్బ తింటున్నాయంటు రైతులు ఆరోపిస్తున్నారు. ఇసుక వాహనాలు వెళ్ళకుండ రోడ్డుకు అడ్డంగా సవకలు కట్టివేసి నిరసన తెలిపారు. పెన్నా పోర్లు కట్టలను కూడా తవ్వేస్తుండటంతో తమ పొలాలు దెబ్బతింటున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-09-01T15:41:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising