ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2022-06-29T03:22:48+05:30

మండల పరిధిలోని ఊటుకూరులో సాధన మైనింగ్‌పై మంగళవారం పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సంద

మాట్లాడుతున్న డీఆర్వో నారాయణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైదాపురం, జూన్‌ 28: మండల పరిధిలోని ఊటుకూరులో సాధన మైనింగ్‌పై మంగళవారం పర్యావ రణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో నారాయణమ్మ మాట్లాడుతూ గిద్దలూరులోని  సర్వే నెంబర్‌ 114/3(పి)లో ఓపెన్‌ కాస్ట్‌ పద్ధతిలో 6.896  హెక్టార్ల విస్తీర్ణంలో  చేపట్టే  క్వార్జ్‌-6965 టన్స్‌ ఫర్‌ యానమ్‌ (టీపీఏ),  మైకా-3483 టీపీఏ, పెల్డ్‌స్పార్‌-41792 టీపీఏ చేసే  మైనింగ్‌ ప్రాజెక్ట్‌పై ప్రజాభిప్రాయ సేకరణలో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. దీంతో మైనింగ్‌ అనుమతుల కోసం ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. కార్యక్రమంలో పొల్యూషన్‌ అధికారి రాజశేఖర్‌, తహసీల్దార్‌ కృష్ణ, మైనింగ్‌ యజమాని సురేష్‌రెడ్డి,  ఎన్జీవోలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T03:22:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising