ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయండి

ABN, First Publish Date - 2022-09-22T03:25:19+05:30

గ్రామాల్లో ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌ బుఽధవారం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశా

ఎంపీడీవోకి వినతిపత్రం అందజేస్తున్న ఆవాజ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు21: గ్రామాల్లో ముస్లిం శ్మశాన వాటికలు అభివృద్ధి చేయాలని ఆవాజ్‌ జిల్లా కార్యదర్శి రషీద్‌ బుఽధవారం ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికలు, షాదీమంజిల్స్‌ ఆధునికీకరణకోసం గతంలో తాము చేపట్టిన కార్యక్రమానికి ఉన్నతాధికారులు స్పందించి ఇచ్చిన ఆదేశాల మేరకు మండల అధికారులు  ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ నాయకులు జానీభాషా, మునీర్‌ అహ్మద్‌, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-22T03:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising