ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలకు సంతాపం

ABN, First Publish Date - 2022-08-08T02:31:13+05:30

మండలంలోని అయ్యవారిపల్లెలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త ఆవుల లక్ష్మీనరసింహం, అదే గ్రామంలో అనారోగ్యంతో మృతిచెం

లక్ష్మీనరసింహం మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఇంటూరి రాజేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలేటివారిపాలెం, ఆగస్టు 7: మండలంలోని అయ్యవారిపల్లెలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త ఆవుల లక్ష్మీనరసింహం, అదే గ్రామంలో అనారోగ్యంతో మృతిచెందిన టీడీపీ నాయకులు మంచాల చిన గంగయ్య మృతదేహాలకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాద్యక్షుడు ఇంటూరి రాజేష్‌లు ఆదివారం వేర్వేరుగా నివాళులు అర్పించారు. మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  వారి వెంట మండల  నాయకులు మాదాల లక్ష్మీనరసింహం, వలేటి నరసింహం, ఉప్పటూరి పెదకొండయ్య, మంచాల పెదకొండయ్య, భాస్కర్‌, వీరయ్య, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-08T02:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising