ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన టీడీపీ దీక్ష

ABN, First Publish Date - 2022-10-03T05:02:06+05:30

హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారంతో ముగిసింది.

గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దుత్తలూరు, అక్టోబరు 2: హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించాలని స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో గత మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారంతో ముగిసింది. హెల్త్‌ యూనివర్శిటీకి ఎన్టీఆర్‌ పేరును కొనసాగించే వరకు ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ, ఎంపీపీలు చీదర్ల మల్లికార్జున, రవీంద్రబాబు, నాయకులు చల్లా ప్రసాద్‌, సుబ్బారెడ్డి, జెమిని, కుంకు నారాయణ, మధు, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-03T05:02:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising