ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటిన కిసాన్‌ మోర్చా నేతలు

ABN, First Publish Date - 2022-09-25T03:09:49+05:30

మండలంలోని గాంధీజనసంఘం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ కిసాన్‌ మోర్చా జి

పాఠశాల ఆవరణంలో మొక్క నాటుతున్న బీజేపీ కిసాన్‌ మోర్చా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, సెప్టెంబరు 24: మండలంలోని గాంధీజనసంఘం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్‌ నారాయణ, కార్యదర్శి మోహన్‌, కార్యవర్గ సభ్యులు సూరి కొండారెడ్డి, అంకయ్య, ప్రవీణ్‌ కుమార్‌, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T03:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising