ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2022-07-05T05:36:10+05:30

సంగం పెన్నానదిలో నీటిలో గల్లంతై మృతిచెందిన మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆత్మకూరు ఎమ్మెల్యే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, జూలై 4: సంగం పెన్నానదిలో నీటిలో గల్లంతై మృతిచెందిన మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నా రు. సోమవారం జంగాలదొరువులో భవానీప్రసాద్‌, చరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌ మృతదేహాలను సందర్శించి వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-07-05T05:36:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising