ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టితో చేస్తేగా కరిగేది ?

ABN, First Publish Date - 2022-09-09T03:03:26+05:30

నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నీటిలో మునగీమునకగా, కరిగిపోకుండా ఉన్నాయి. చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువల్లో కొద్దిగా ఉన్న

చెక్‌డ్యాంలో తేలాడుతున్న వినాయక విగ్రహాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 8:  నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు నీటిలో మునగీమునకగా, కరిగిపోకుండా ఉన్నాయి. చెరువులు, చెక్‌డ్యాంలు, కాలువల్లో కొద్దిగా ఉన్న నీటిలో విగ్రహాలను నిమజ్జనం చేయడంతో అవి కరగక అటుగా వెళుతున్న ప్రజలు, వాహనదారుల కంటపడుతుండడంతో వినాయక మన్నించు స్వామీ... అంటూ ప్రజలు వేడుకొంటున్నారు. మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు అయితే కరిగిపోయేవని, ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో చేయడంతో విగ్రహాలు అంతత్వరగా కరగవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-09-09T03:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising