ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయపడిన మహిళకు సాయం అందచేత

ABN, First Publish Date - 2022-08-16T03:52:35+05:30

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉడ్‌హౌస్‌పేటకి చెందిన దొడ్ల రాజమ్మకు సోమవారం దాతలు ఆర్థిక సాయం అందచేశారు. రాజమ్మ

రాజమ్మకు నగదు అందచేస్తున్న దాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, ఆగస్టు 15: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉడ్‌హౌస్‌పేటకి చెందిన దొడ్ల రాజమ్మకు సోమవారం దాతలు ఆర్థిక సాయం అందచేశారు. రాజమ్మ ఇటీవల ఆటోలో వస్తూ ప్రమాదానికి గురైరంది. దీంతో భవానీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ డైరెక్టర్‌ కె సింహాద్రిరావు, ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారి ప్రసాద్‌, ఉక్కాల వెంకట్‌ ప్రసాద్‌, వైకుంఠ భార్గవ్‌లు రూ. 16,000లు ఆర్థిక సహాయం అందచేశారు. 

Updated Date - 2022-08-16T03:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising