ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంతానం లేదని వివాహిత బలవన్మరణం

ABN, First Publish Date - 2022-05-29T04:00:23+05:30

వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.

దిల్‌షాద్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరురూరల్‌, మే 28 : వివాహమై ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని కలివెలపాళెంలో శనివారం జరిగింది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. గ్రామంలో నివాసముంటున్న మీరామోహిద్దీన్‌, దిల్‌షాద్‌(36) దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పట్నుంచి వీరికి పిల్లలు లేరు. ఈ క్రమంలో మనస్తాపానికి గురవుతు వస్తున్న దిల్‌షాద్‌ శుక్రవారం భర్త ధనలక్ష్మీపురంలో కూలి పనికి వెళ్లగానే ఆమె ఇంట్లో ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. చుట్టపక్కల వారి ద్వారా సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఆమెను నారాయణ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి తండ్రి నూరుసాబ్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-05-29T04:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising