ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడును విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-23T03:23:48+05:30

ఒంగోలులో ఈ నెల 28న జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి

సమావేశంలో మాట్లాడుతున్న నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వలేటివారిపాలెం, మే 22 : ఒంగోలులో ఈ నెల 28న జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.  టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. మండల టీడీపీ అద్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ  ఈ మూడేళ్లలో దుర్మార్గపు పాలనలో అన్ని వర్గాలు ప్రజల తీవ్రంగా నష్టపోయా రన్నారు. కందుకూరు నియెజకవర్గం నుంచి 10 వేల మంది కార్యకర్తలను మహానాడుకు తరలిస్తామని శివరాం, తాను చంద్రబాబునాయుడుకు హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  నాయకులు ప్రగడ శ్రీనివాస్‌, గురిజాల బెంజిమెన్‌, వలేటి నరసింహం, కాకుమాను ఆంజనేయులు, బద్దిపూడి శిఖామణి, లింగాబత్తిన మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-23T03:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising