ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీల సంఖ్య పెంచాలి

ABN, First Publish Date - 2022-10-01T03:54:25+05:30

ఉపాధి హామి పథకం కింద పనులకు వచ్చే కూలీల సంఖ్యను క్షేత్రసహాయకులు పెంచాలని డ్వామా పీడీ పీ వెంకట్రావ్‌ తెలిపారు.

ఉపాధి కూలీలతో మాట్లాడుతున్న డ్వామా పీడీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మనుబోలు, సెప్టెంబరు 30: ఉపాధి హామి పథకం కింద పనులకు వచ్చే కూలీల సంఖ్యను క్షేత్రసహాయకులు పెంచాలని డ్వామా పీడీ  పీ వెంకట్రావ్‌ తెలిపారు. జాతీయరహదారిపై గూడూరు వైపు వెళ్తూ మనుబోలులో జరుగుతున్న ఫీడర్‌ చానల్‌ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక  రోజుకు అప్పగించిన పనిని పూర్తిచేస్తే రూ. 257లు కూలి వస్తుందన్నారు.   త్వరలోనే మూడువారాల కూలి డబ్బులు విడుదల అవుతాయన్నారు. సిబ్బంది సక్రమంగా పనిచేస్తే కూలీలకు మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రాజమ్మ, ఎఫ్‌ఏ హరేంద్ర గౌడ్‌, టీఏ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T03:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising