ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామ్‌కుమార్‌రెడ్డితో కిలివేటి భేటీ

ABN, First Publish Date - 2022-01-26T02:48:15+05:30

ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని మంగళ వారం ఆయన నివాసంలో సూళ్లూ

రామ్‌కుమార్‌రెడ్డిని సత్కరిస్తున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాకాడు, జనవరి 25 :  ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని మంగళ వారం ఆయన నివాసంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కలిశారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఏపీలో కొత్తగా ఏర్పడే జిల్లాలు, అందులో ప్రధానంగా బాలాజీజిల్లా ఏర్పాటుపై చర్చలు జరిపామ న్నారు. రైతుల కోసం స్వర్ణముఖి బ్యారేజీపై 2.5 అడుగుల  గేట్లు ఎత్తుపెంచి, ప్రతి ఏటా బ్యారేజీకి 3 టీఎంసీల గంగజలాలు శాశ్వతహక్కుగా వచ్చేటట్లు సీఎం దృష్టికి తీసుకుపోయామన్నారు. త్వరలో నిఽధులు మంజూరై పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైసీపీ నాయకులు కొడవలూరు భక్తవత్సల్‌రెడ్డి, దువ్వూరు భాస్కర్‌రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దేవారెడ్డి నాగూర్‌రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T02:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising