కట్టా నరసింహులుకు ఘన నివాళి
ABN, First Publish Date - 2022-05-16T05:14:44+05:30
కైఫీయ త్తుల పరిష్కర్త, కవి, రచయి త విద్వాన్ కట్టా నరసింహు లు ప్రథమ వర్ధంతి సంద ర్భంగా రాజంపేటలో సాహితీ ప్రియులు ఘనంగా నివాళుల ర్పించారు
రాజంపేట, మే 15 : కైఫీయ త్తుల పరిష్కర్త, కవి, రచయి త విద్వాన్ కట్టా నరసింహు లు ప్రథమ వర్ధంతి సంద ర్భంగా రాజంపేటలో సాహితీ ప్రియులు ఘనంగా నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సంస్మరణ సభ లో సాహితీవేత్తలు గంగన పల్లె వెంకటరమణ, విద్వాన్ వల్లూరు చిన్న య్య, పలుకూరి వెంకటరమణ, యు.పి.రాయుడు, కొత్త నరసింహులు, షేక్ అబ్దుల్లా తదితరులు ప్రసంగిస్తూ ఆయన మరణం సాహితీ ప్రియులకు తీరని లోటని కొనియాడారు. కార్యక్రమంలో నారాయణరాజు, రామచంద్రయ్య నాయుడు, పి.వి.నరసింహ మూర్తి, వెంకటరమణ, దయానంద, శంకర్రెడ్డి, ఉమా మహేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు
చిట్వేలి: చిట్వేలి గ్రంథాలయంలో కట్టా మిత్ర మండలి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డాక్టర్ చంద్రశేఖర్, పుట్టా పెంచల్దాస్, ఉపాధ్యాయులు కె.వెంకటేశ్వర్లు, గ్రంఽథాలయ పాలకులు శ్రీనివాసులు, దొండ్లవాగు శ్రీనివాస్, భాస్కర్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-16T05:14:44+05:30 IST