ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కసుమూరు దర్గాలో టీడీపీ బోర్డు సభ్యులు

ABN, First Publish Date - 2022-10-01T03:48:52+05:30

మండలంలోని కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాను శుక్రవారం టీటీడీ బోర్డు సభ్యుడు మునికృష్ణమూర్తి కుటుంబ సమేతంగా నెల్లూరు రూ

: కసుమూరు దర్గాలో టీటీడీ బోర్డు సభ్యుడు మునికృష్ణమూర్తి, రూరల్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, సెప్టెంబరు 30: మండలంలోని కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాను శుక్రవారం టీటీడీ బోర్డు సభ్యుడు మునికృష్ణమూర్తి కుటుంబ సమేతంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి వచ్చి దర్శించుకున్నారు వారికి దర్గా ముజావర్లు, స్థానిక వైసీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. వారి పేరిట దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో మలోల, తహసీల్దార్‌ నాగరాజు, ఉపసర్పంచి పఠాన్‌ బాబర్‌, మైనార్టీ నాయకులు ఎంఎస్‌ మహమ్మద్‌, ఎంఎస్‌ దస్తగిరి, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-01T03:48:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising