ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడుపునొప్పి భరించలేక బలవన్మరణం

ABN, First Publish Date - 2022-01-20T02:42:21+05:30

నాయుడుపేట విన్నమాలవీధిలో నివాసం ఉంటున్న కాశీ (51) బుధ వారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు అ

కాశీ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాయుడుపేట టౌన్‌, జనవరి 19 :  నాయుడుపేట విన్నమాలవీధిలో నివాసం ఉంటున్న కాశీ (51) బుధ వారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు అదనపు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. ఆయన పట్టణంలోని మార్కెట్‌ లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో  కొంతకాలంగా  కడుపునొప్పి ఎక్కువకావడంతో తాళలేక బుధవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతి చెందా డు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2022-01-20T02:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising