ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకటి నుంచి అంగన్‌వాడీల్లో భోజనం

ABN, First Publish Date - 2022-06-26T03:59:00+05:30

జూలై ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్బిణులకు, బాలింతలకు భోజనంతోపాటు ఐరన్‌ మాత్రలు, పాలు, ఉడికించిన

సమావేశంలో సూచనలిస్తున్న సీడీపీవో సౌజన్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌25: జూలై  ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్బిణులకు, బాలింతలకు  భోజనంతోపాటు ఐరన్‌ మాత్రలు, పాలు, ఉడికించిన గుడ్లు పంపిణీ చేయనున్నట్టు సీడీపీవో సౌజన్య తెలిపారు. శనివారం బుచ్చిలోని సీడీపీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలతో స్పాట్‌ ఫీడింగ్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోనా వల్ల  రెండేళ్లుగా బాలింతలు, గర్భిణులకు, చిన్నారులకు ఇళ్ల వద్దకే  పౌష్టికాహారం అందజేశామన్నారు. జూలై ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం తినిపించాలని ఆదేశించారు.  కేంద్రాల్లో చిన్నారులకు నేర్పించాల్సిన విద్యతోపాటు పలు సూచనలు చేశారు.


Updated Date - 2022-06-26T03:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising