ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లంపాడు సచివాలయంలో జేసీ

ABN, First Publish Date - 2022-01-18T04:05:18+05:30

దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామ సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ (గృహనిర్మాణ శాఖ) విదేహ్‌ ఖరే సోమవారం సందర్శించారు.

సచివాలయ ఉద్యోగులతో మాట్లాడుతున్న జేసీ విదేహ్‌ ఖరే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొరవారిసత్రం, జనవరి 17 : దొరవారిసత్రం మండలం తల్లంపాడు గ్రామ సచివాలయాన్ని జాయింట్‌ కలెక్టర్‌ (గృహనిర్మాణ శాఖ) విదేహ్‌ ఖరే సోమవారం సందర్శించారు. ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. ఓటిఎస్‌ లక్ష్యాలను వంద శాతం సాధించడంతోపాటు, జగనన్న హౌసింగ్‌ కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయించాలని సచివాలయ సిబ్బంది, మండల అధికారులకు సూచించారు. గృహనిర్మాణ శాఖ అధికారులతోపాటు తహసీల్దారు రాఘవేంద్రరావు, ఎంపీడీవో సింగయ్య పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-18T04:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising