ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన అధికారంలోకి వస్తే.. చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

ABN, First Publish Date - 2022-10-07T05:12:51+05:30

జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రైతాంగాన్ని పురస్కార కాలంగా వేధిస్తున్న చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు.

జగన్నాధరావుపేటలో పర్యటిస్తున్న నలిశెట్టి శ్రీధర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌


ఆత్మకూరు, అక్టోబరు 6 : జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రైతాంగాన్ని పురస్కార కాలంగా వేధిస్తున్న చుక్కల భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ నలిశెట్టి శ్రీధర్‌ తెలిపారు. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా గురువారం ఆత్మకూరు మున్సిపాల్టీ పరిధిలోని జెఆర్‌పేటలో పర్యటించి ప్రజలను సమస్యలు  సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దశాబ్దాలుగా దగాపడ్డ ఆత్మకూరు ప్రజల గొంతుకై జనసేన పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఎంతో కాలంగా ఆవేదన చెందున్న చుక్కల భూముల రైతు సమస్యను సుమోటోగా తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.  కార్యక్రమంలో జనసేన నాయకులు సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్‌, చైతన్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-07T05:12:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising