ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా

ABN, First Publish Date - 2022-06-13T03:36:39+05:30

జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొన్న కార్యకర్తలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల వర్తిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

కార్యకర్తలకు కిట్లు అందజేస్తున్న మనుక్రాంత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్‌రెడ్డి 

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 12: జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొన్న కార్యకర్తలకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షల వర్తిస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక షాదీమంజిల్‌లో జనసేనాని పవణ్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న కార్యకర్తలకు బీమా కిట్లను అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం జిల్లాలో రెండోస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న వారికి సన్మానం నిర్వహించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీ.సుధీర్‌, జీ.కివోర్‌, ఏ.రవీంద్ర, రామచైతన్య, కృష్ణయాదవ్‌, శ్రీనివాసులు, కిరణ్‌, సురేంద్రరెడ్డి, రసూల్‌, తిరుపతయ్య, సత్యనారాయణ, మురళి, సుభానీ, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-13T03:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising