ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైల్‌ శాఖ డీజీ ప్రత్యేక ప్రార్ధనలు

ABN, First Publish Date - 2022-08-10T04:32:35+05:30

రాష్ట్ర జైల్‌ శాఖ డీజీ మహ్మద్‌ హసన్‌ రజా మంగళవారం ఏ ఎస్‌ పేటలోని ఖజానాయబ్‌ రసూల్‌ దర్గాను దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏ ఎస్‌ పేట,ఆగస్టు 9:రాష్ట్ర జైల్‌ శాఖ డీజీ మహ్మద్‌ హసన్‌ రజా మంగళవారం ఏ ఎస్‌ పేటలోని ఖజానాయబ్‌ రసూల్‌ దర్గాను దర్శించుకున్నారు. ఆయన దర్గాలోని స్వామి, అమ్మవార్ల సమాధులపై పూలు, గలేఫాలు కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో  సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు సుబహని, శివశంకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising