ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో ప్రజలపై భారం : కురుగొండ్ల

ABN, First Publish Date - 2022-06-26T03:57:06+05:30

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాలనలో రాష్ట్ర ప్రజలపై పలు భారాలు మోపాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రా

వృద్ధురాలి సమస్య వింటున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సైదాపురం, జూన్‌ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాలనలో రాష్ట్ర ప్రజలపై పలు భారాలు మోపాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ  దుయ్యబట్టారు. శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా మోహన్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కట్టుబడిపల్లి, దేవరవేమూరు గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి క్యాండిల్స్‌, అగ్గిపెట్టెలు, కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికులు తమ గ్రామసమస్యలను నేతలకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో అభివృద్ధే లేదన్నారు. గ్రామాల్లో మహిళలు రామకృష్ణకు కర్పూరహారతులు ఇస్తూ పూలజల్లులు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొండూరు సుబ్రహ్మణ్యంరాజు, నలమారు వెంకటేశ్వర్లురెడ్డి, మేడికొండ రమణయ్యనాయుడు, దశయ్యనాయుడు, దిలీప్‌చౌదరి, విజయ్‌, కేపీరాజు, కిరణ్‌, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2022-06-26T03:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising