ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీ సచివాలయాల సందర్శన

ABN, First Publish Date - 2022-10-05T03:02:03+05:30

మండల పరిధిలోని దంపూరు, గాదెలదిన్నె, ఊటుకూరు గ్రామ సచివాలయాలను మంగళవారం జేసీ కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భం

దంపూరులో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ కూర్మనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, అక్టోబరు 4: మండల పరిధిలోని దంపూరు, గాదెలదిన్నె, ఊటుకూరు గ్రామ సచివాలయాలను మంగళవారం జేసీ  కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. ఆనంతరం మాట్లాడుతూ దంపూరులో ఆక్రమణకు గురైన శ్మశాన స్థలాన్ని పంచాయతీకి అప్పగించి, హద్దులను చేయాలన్నారు. ఊటుకూరులో గోదామును రైతులకు  అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్మించాలని అధికారులను ఆదేశించారు.  రికార్డులు  సక్రమంగా ఉంటే చుక్కల భూములకు పాస్‌ పుస్తకాలను జారీ చేయాలన్నారు. అయన వెంట తహసీల్దారు చంద్రశేఖర్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో సుబ్రహ్మణ్యం  తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-10-05T03:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising