ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటితో ఐటీడీఏకి రెండు దశాబ్దాలు పూర్తి

ABN, First Publish Date - 2022-02-05T05:14:52+05:30

గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ ( ఐటీడీఏ ) ఏర్పడి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి.

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (‘ వీఆర్సీ ) ఫిబ్రవరి 4 : గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ ( ఐటీడీఏ ) ఏర్పడి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. 2002 ఫిబ్రవరి 5న ఏర్పాటైన ఐటీడీఏకు తొలి ప్రాజెక్టు అధికారిగా పీ నాగిరెడ్డి కేవలం 9 రోజులు మాత్రమే ఉన్నారు అనంతరం పీవోగా ఎన్‌. రాజబాబు పీవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం మాత్రమే జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రంలో ఐటీడీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభమైన తర్వాత చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలకు ఇక్కడ నుంచే యానాదులకు  సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం పీవోగా కనకదుర్గా భవాని విధులు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-02-05T05:14:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising