ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేటు పాఠశాలల బస్సులు తనిఖీ చేయాలి

ABN, First Publish Date - 2022-02-24T03:39:06+05:30

సూళ్లూరుపేటలోని పలు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు అనుమతి లేకుండా బస్సులు నడపడంతోపాటు, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు.

ఆర్టీఓకు వివతిపత్రం అందజేస్తున్న పిడిఎస్‌యు విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 23 : సూళ్లూరుపేటలోని పలు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలు అనుమతి లేకుండా బస్సులు నడపడంతోపాటు, పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నారని పీడీఎస్‌యూ నాయకులు ఆరోపించారు. ఆయా బస్సులను తనిఖీ చేసి, తక్షణం చర్యలు తీసుకోవాలంటూ  బుధవారం సూళ్లూరుపేట ఆర్టీవోకు వినతి పత్రం అందజేశారు. ఆ సంస్థ జిల్లా కార్యదర్శి లోకేష్‌, వరప్రసాద్‌, చక్రపాణి, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-24T03:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising