ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-20T01:45:57+05:30

మండలంలోని గుడినరవ రైతు భరోసా కేంద్రంలో బుధవారం మండల వ్యవసాయాధికారి పీ.చెన్నారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

గుడినరవలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, జనవరి 19: మండలంలోని గుడినరవ రైతు భరోసా కేంద్రంలో బుధవారం మండల వ్యవసాయాధికారి పీ.చెన్నారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేడ్‌-ఏ రకం క్వింటా రూ.1960, గ్రేడ్‌-బీ రూ.1940 మద్దతు ధరతో కొనుగోలు చేస్తారన్నారు. ధాన్యంలో 17 శాతంలోపు మాత్రమే తేమ ఉండాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవో భోగ్యం సుధీర్‌కుమార్‌, సొసైటీ సీఈవో పోలయ్య, వీఏఏ రహంతుల్లా, రైతులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T01:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising