ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే చర్యలు: తహసీల్దారు

ABN, First Publish Date - 2022-12-07T00:07:07+05:30

మండలంలోని బీమవరం రెవెన్యూ సర్వే నెం.539లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని చుట్టూ ముళ్లకంచెలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.

ఆక్రమణకు గురైన భూమిని పరిశీలిస్తున్న తహసీల్దారు హేమంత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మర్రిపాడు, డిసెంబరు 6: మండలంలోని బీమవరం రెవెన్యూ సర్వే నెం.539లో ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకొని చుట్టూ ముళ్లకంచెలతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. దీంతో చుట్టు పక్కల రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు దారి లేకపోవటంతో వారు ఇటీవల తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌కు అర్జీలు ఇవ్వడంతో మంగళవారం తహసీల్దారు హేమంత్‌కుమార్‌ ఆ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి వేసిన ఫెన్సింగ్‌ను 3 రోజులలోగా తొలగించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆక్రమణదారులను హెచ్చరించారు.

Updated Date - 2022-12-07T00:07:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising