ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శకంగా పాలన

ABN, First Publish Date - 2022-08-20T04:19:57+05:30

ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోనే ఇసుక పాలెం గ్రామంలో శుక్రవారం ఆయన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వ్యక్తికి కరపత్రాలు ఇస్తున్న మంత్రి కాకాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి

తోటపల్లిగూడూరు, ఆగస్టు 19 :  ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోనే ఇసుక పాలెం గ్రామంలో శుక్రవారం ఆయన గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రోడ్లు, ఇరిగేషన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. రూ.5లక్షలతో గ్రామంలో నిర్మించిన, సుజల తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమైక్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చేలా పనిచేయాలన్నారు. తొలుత గ్రామంలో మంత్రికి రెండెద్దుల బండిపై స్వాగతం పలికి ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌, విజయ డెయిరీ మాజీ చైర్మన్‌ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, వైసీపీ నేతలు మన్యం సుబ్రహ్మణ్యం గౌడ్‌, చిరంజీవి గౌడ్‌, తిరుపతయ్య, వివిధ శాఖల అధికారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T04:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising