ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిట్టుబాటు ధర కల్పించాలి

ABN, First Publish Date - 2022-03-06T03:34:34+05:30

ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం నాయకుడు జోగి శివకుమార్‌ పిలుపునిచ్చారు.

సమావేశంలో కౌలురైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, మార్చి 5: ధాన్యానికి గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 7న నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌలు రైతు సంఘం నాయకుడు జోగి శివకుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో  ఆయన మాట్లాడుతూ జిల్లాలో పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మణి, వెంకటేశ్వర్లు, బీవీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T03:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising