ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN, First Publish Date - 2022-05-23T04:58:27+05:30

మండలంలోని రావూరు గ్రామంలో ఆదివారం ఒక రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

మృతి చెందిన రైతు వెంకయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇందుకూరుపేట, మే 22 : మండలంలోని రావూరు గ్రామంలో ఆదివారం ఒక రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. రైతు బాలబొమ్మ వెంకయ్య(60) ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా త్రీఫేస్‌ విద్యుత్‌ లైన్‌లో ఓ వైరు తెగి ట్రాక్టర్‌ మీద పడింది.  దాంతో ఆయన విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానిక ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేశారు.

Updated Date - 2022-05-23T04:58:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising