ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

920 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

ABN, First Publish Date - 2022-06-30T03:07:16+05:30

బుచ్చి నగర పంచాయతీలో బుధవారం 920 మందికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పంపి

ఇళ్ల పట్టాలు తీసుకున్నట్లు సంతకం చేస్తున్న లబ్ధిదారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, జూన్‌ 29 : బుచ్చి నగర పంచాయతీలో  బుధవారం 920 మందికి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన వారిలో 720 మంది ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. మిగిలిన 200 మంది ఇతర సామాజిక వర్గాలకు  చెందినవారికి పంపిణీ చేసినట్టు నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పట్టాల పంపిణీ ఉంటుందని మంగళవారం వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు తెలియజేశారు. స్థానిక డీఎల్‌ఎన్‌ఆర్‌ హైస్కూలులో ఇళ్ల పట్టాల పంపిణీ జరగ్గా,  కార్యక్రమానికి హాజరైన పలువురికి పట్టాలు ఇవ్వలేదు.  దీంతో వారు అధికారులతో వాగ్వివాదానికి దిగారు.

Updated Date - 2022-06-30T03:07:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising