ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే టౌన్‌ సర్వీసు బస్సులు

ABN, First Publish Date - 2022-01-23T03:32:51+05:30

వెంకటగిరి పట్టణంలో త్వరలోనే ఎలక్ర్టికల్‌ బస్సులు తిరుగుతాయని కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ చైర్మన్‌ నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి అన్నారు.

నాయకులతో మాట్లాడుతున్న రాంకుమార్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), జనవరి 22: వెంకటగిరి పట్టణంలో త్వరలోనే ఎలక్ర్టికల్‌ బస్సులు  తిరుగుతాయని కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ చైర్మన్‌ నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆయన నివాసంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రజల సౌకర్యార్థం రెండు ఎలక్ర్టికల్‌ బస్సులు టౌన్‌ సర్వీసులుగా నడపనున్నామన్నారు.  ఈ మధ్యనే మృతి చెందదిఇన బత్తినపట్ల రమణా రెడ్డి, షేక్‌ నబీసా కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ దొంతు శారద, డిల్లీబాబు, తోట గణేస్‌ రెడ్డి, ప్రసాద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T03:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising