ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల స్థలాలపై రాజకీయాలు చేయొద్దు

ABN, First Publish Date - 2022-09-28T04:00:57+05:30

ళ్ల స్థలాల కేటాయింపుపై రాజకీయాలు చేయొద్దని ముదివర్తి గ్రామానికి చెందిన దళిత కాలనీ వాసులు కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ముదివర్తి దళిత కాలనీ వాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, సెప్టెంబరు 27: ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాజకీయాలు చేయొద్దని ముదివర్తి గ్రామానికి చెందిన దళిత కాలనీ వాసులు కోరారు. గ్రామంలో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం అప్పటి, ఇప్పటి కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇళ్ల స్థలాలు లేని నీరుపేదలకు స్థలాలను కేటాయించారన్నారు. కొందరు అడ్డంకులు సృష్టించడంతో పట్టాల పంపీణీ నిలిపివేశారన్నారు. ప్రస్తుతం వైసీపీ నాయకుడు కొండూరు వెంకటసుబ్బారెడ్డి సహకారంతో ఇళ్ల స్థలాలను ఇస్తుంటే గ్రామానికి చెందిన కొందరు ఇవ్వకుండా రాజకీయాలు చేయడం  బాధాకరమన్నారు. కార్యక్రమంలో దళిత కాలనీ వాసులు ఉల్లాసం ఆనిల్‌కుమార్‌, నన్నం కవిత, చికిరి మస్తాన్‌, వెంకటకృష్ణయ్య, పద్మమ్మ, కప్పల పాపాయ్య, నావూరు గోపి, నావూరు వెంకటేశ్వర్లు, వల్లిరాంబాబు, నెల్లూరు నిరీష్‌, ముసలి రామకృష్ణ  పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T04:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising