ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కసుమూరులో భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2022-06-13T04:54:13+05:30

మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ర్టాలతోపాటు మన రాష్ట్ర నలమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మస్తాన్‌ వలీ దర్గాను సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, జూన్‌ 12 : మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తాన్‌ వలీ దర్గాలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ర్టాలతోపాటు మన రాష్ట్ర నలమూల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మస్తాన్‌ వలీ దర్గాను సందర్శించారు. కొందరు భక్తులు షాఫా బావిలో పుణ్య స్నానాలు ఆచరించి మస్తాన్‌ స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు స్వామికి తలనీలాలు సమర్పించగా మరికొందరు అన్నదానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మస్తాన్‌ స్వామి దర్గాను పూలు, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

Updated Date - 2022-06-13T04:54:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising