ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN, First Publish Date - 2022-01-20T02:44:26+05:30
మండలంలోని పూలతోట ఆర్బీకేలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూ ళ్లూరుపేట డీసీసీబీ మేనేజర్ మారేళ్ల హరి
దొరవారిసత్రం, జనవరి 19 : మండలంలోని పూలతోట ఆర్బీకేలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సూ ళ్లూరుపేట డీసీసీబీ మేనేజర్ మారేళ్ల హరి ప్రారం భించారు. ఈ కేంద్రంలో ఎన్ఎల్ఆర్ 34449, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638 రకాలను కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు. నెమ్ము 17 శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో సూళ్లూరుపేట డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ రెడ్డి సుధాకర్, నెలబల్లి పీఏసీఎస్ సీఈవో గఫూర్, పూలతో ట ఆర్బీకే వీఏఏ రచన, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-20T02:44:26+05:30 IST