ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీతోనే దళితుల అభ్యున్నతి

ABN, First Publish Date - 2022-01-20T03:07:07+05:30

దళితుల అభ్యున్నతికి పాటుపడింది టీడీపీయేనని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ తెలిపారు.

దళిత ప్రజాప్రతిఘటన సదస్సులో మాజీ ఎమ్మెల్యేలు పాశిం సునీల్‌కుమార్‌, నెలవల సుబ్రమణ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు, జనవరి 19: దళితుల అభ్యున్నతికి పాటుపడింది టీడీపీయేనని మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ తెలిపారు. టీడీపీ ఎస్సీ ఎల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌రాజు ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలోని ఉదయ్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో నిర్వహించిన దళిత ప్రజాప్రతిఘటన సదస్సుకు హాజరైన ఆయన, ఇందుకు సంబంధించిన విశేషాలను వెల్లడించారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయన్నారు.  రాబోయే రోజుల్లో దళితులు వైసీపీకి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం తదితరులు హాజరయ్యారన్నారు.  

Updated Date - 2022-01-20T03:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising