ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారి దోపిడీపై పోలీసుల విచారణ

ABN, First Publish Date - 2022-05-26T03:33:26+05:30

మండలంలోని ఓ పెట్రోల్‌ బంకు మేనేజర్‌పై రెండు రోజుల కిందట దాడి చేసి, సెల్‌ఫోన్‌ దోపిడీ చేయడంపై బుచ్చి సీఐ కోటేశ్వరరావు బుధ

సంఘటనా స్థలంలో బాధితుడిని విచారిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, మే 25: మండలంలోని ఓ పెట్రోల్‌ బంకు మేనేజర్‌పై రెండు రోజుల కిందట దాడి చేసి, సెల్‌ఫోన్‌ దోపిడీ చేయడంపై బుచ్చి సీఐ కోటేశ్వరరావు బుధవారం విచారించారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో సంగం -కలిగిరి రహదారి మలుపులో ఉన పెట్రోలు బంకులో పనిచేసే మేనేజర్‌ మల్లికార్జున బహిర్భూమికని కలిగిరి రహదారిలోని ఆర్చి వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా సంగం వైపునుంచి రెండు మోటారు బైక్‌ల్లో ఐదుగురు యువకులు వచ్చి దాడి చేసి, జేబులో ఉన్న నగదు ఇవ్వమని బెదిరించారు. అతడి వద్ద నగదు లేకపోవడంతో జేబులోని మొబైల్‌ ఫోన్‌ తీసుకుని పరారయ్యారు. దాడిలో గాయపడిన మల్లికార్జున చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం బాధితుడిని సంఘటన స్థలానికి తీసుకెళ్లి విచారించారు. ఈ విచారణంలో సీఐ వెంట ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పోలీసులు ఉన్నారు.

Updated Date - 2022-05-26T03:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising