ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఎస్‌ రద్దు కోసం ఎమ్మెల్యేకి వినతి

ABN, First Publish Date - 2022-05-17T02:43:03+05:30

సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలుచేయాలని కోరుతూ బహుజన టీచర్స్‌ అసోసి యేషన్‌ (బీటీఏ) ఆధ్వర్యంలో సో

ఎమ్మెల్యే మహీధరరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న బీటీఏ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, మే 16: సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలుచేయాలని కోరుతూ బహుజన టీచర్స్‌ అసోసి యేషన్‌ (బీటీఏ) ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే యం. మహీధరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీటీఏ ఆధ్వర్యంలో 175 మంది ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సీపీఎస్‌ను రద్దుచేసి ఓపిఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టా రమేష్‌, నాయకులు సంగా మహేంద్ర, షేక్‌ అబ్దుల్లా, యలమంద, పి. వెంకటరావు, కె. శ్యామ్‌, కె. అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T02:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising