ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్వోబీ వంతెనపై సీపీఎం ఆందోళన

ABN, First Publish Date - 2022-09-28T04:45:02+05:30

ఉదయగిరి రోడ్డు ఆర్వోబీ వంతెనపై గుంతలను పూడ్చాలని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఉదయగిరి రోడ్డు ఆర్వోబీ వంతెనపై ఆందోళన చేస్తున్న సీపీఎం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిటౌన్‌, సెప్టెంబరు 27: ఉదయగిరి రోడ్డు ఆర్వోబీ వంతెనపై గుంతలను పూడ్చాలని మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రధాన రహదారి ఉదయగిరి బ్రిడ్జిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయన్నారు. బ్రిడ్జిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ఇనుమ సువ్వలు బయటపడి ప్రమాదభరితంగా మారిందన్నారు. ఏడాదినుంచి ఇదే దుస్థితి ఉందని అయినా పాలకులు అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు మధుసూదన్‌రావు, కృష్ణమోహన్‌, బీ కృష్ణయ్య, పీ అమర్‌కుమార్‌, ఓ రమేష్‌, సీఐటీయు నేతుల జాన్‌, పీ శ్రీనివాసులు, బాబి, ఇర్ఫాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-28T04:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising