ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sangam Barrageను జాతికి అంకితం చేసిన సీఎం జగన్

ABN, First Publish Date - 2022-09-06T19:24:51+05:30

మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్‌ (Sangam barrage)ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) జాతికి అంకితం చేశారు. మంగళవారం సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్న సీఎంకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (Mekapati rajamohan reddy), ఎమ్మెల్యే విక్రం రెడ్డి (Vikram reddy) ఘన స్వాగతం పలికారు. అక్కడి ఫోటో ఎక్జిబిషన్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి(AP CM) పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం బ్యారేజ్‌ను జాతికి అంకితం చేశారు. ఆపై కావలి కెనాల్, కనిగిరి రిజర్వాయర్‌ల రేగులాటర్లకు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR), దివంగత మంత్రి గౌతం రెడ్డి (Gowtam reddy) విగ్రహాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 

Updated Date - 2022-09-06T19:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising