గ్రంథాలయంలో చిత్రలేఖనం, క్విజ్ పోటీలు
ABN, First Publish Date - 2022-06-26T03:00:48+05:30
స్ధానిక శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన వి
అనంతసాగరం, జూన్ 25: స్ధానిక శాఖ గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం ప్రతిభ చూపిన విద్యార్థులకు గ్రంథపాలకుడు డీ నారాయణరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రంతుల్లా, పాఠకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-26T03:00:48+05:30 IST