ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుస్తకాలు డిజిటలైజేషన్‌

ABN, First Publish Date - 2022-07-07T04:01:19+05:30

జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పుస్తకాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరుగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద తెలిపారు.

బడ్జెట్‌ సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ దొంతు శారద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద 

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 6: జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పుస్తకాల డిజిటలైజేషన్‌ ప్రక్రియ జరుగుతోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ దొంతు శారద తెలిపారు. బుధవారం జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అవసరమైన టేబుళ్లు, కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.3 కోట్లలో జిల్లా గ్రంథాలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన పనులు, తీసుకోవాల్సిన అనుమతులపై కమిటీ చర్చించింది. అలాగే 2022-23 సంవత్సరం బడ్జెట్‌ రూ.14 కోట్లకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కార్యదర్శి కుమార్‌రాజు, సూపరింటెండెంట్‌ ప్రసాద్‌, వయోజన విద్య, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-07T04:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising