ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలదీవి కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలి

ABN, First Publish Date - 2022-08-19T03:26:54+05:30

చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశా

చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రాన్ని పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, ఆగస్టు18: చింతలదీవి పశుసంవర్ధక క్షేత్రంలో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పరిరక్షణ యాత్రలో భాగంగా గురువారం మండలంలోని మర్రిగుంట, గొట్టిగుండాల, ఆదిమూర్తిపురం, చింతలదీవి, గుడవళ్లూరు పంచాయతీల్లో వారు పర్యటించారు. ఈ సందర్బంగా  నేతలు మాట్లాడుతూ చింతలదీవి పశుసంవర్ధక క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించడంలేదన్నారు. క్షేత్రంలోని ఆవులు, గేదెలకు సమృద్ధిగా నీటివసతి కల్పించాలని  కోరారు. ఈకార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మంగల పుల్లయ్య, రైతు సంఘం అధ్యక్షుడు పీ శ్రీరాములు, సీఐటీయూ నాయకులు పీ పెంచలయ్య, మాల్యాద్రి, జీ వెంకటేశ్వర్లు, పెద్దబ్బయ్య,  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-19T03:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising