ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని ఐదు గొర్రెలు మృతి

ABN, First Publish Date - 2022-08-17T03:37:06+05:30

మండలంలోని బాట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను మంగళవారం సాయంత్రం కారు ఢీకొనడంతో ఐదు గొర్రె

రోడ్డుపై మృతి చెందిన గొర్రెలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   

 మర్రిపాడు, ఆగస్టు 16 : మండలంలోని బాట గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను  మంగళవారం సాయంత్రం  కారు ఢీకొనడంతో ఐదు గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో ఆరుగొర్రెలకు కాళ్లు విరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయని సింగనపల్లెకు చెందిన గొర్రెల యజమాని భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. గొర్రెలను ఢీకొన్న కారు ఆగకుండా వెళ్లింది. దీంతో కృష్ణాపురం వద్ద ఉన్న టోల్‌గేట్‌లో ఉన్న సీసీ కెమెరాల సాయంతో కర్నాటకకు చెందిన (కెఎ03 కెఎఫ్‌9747)కారుగా గుర్తించారు. అది బద్వేలు నుంచి దుత్తలూరు వైపు వెళ్లున్నట్లు గమనించారు. అనంతరం మర్రిపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంతో తనకు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని భాస్కర్‌ పేర్కొన్నాడు.


Updated Date - 2022-08-17T03:37:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising