ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి

ABN, First Publish Date - 2022-10-13T05:10:13+05:30

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు కాకు విజయలక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు, అక్టోబరు 12 : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షరాలు కాకు విజయలక్ష్మి,  రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. స్థానిక త్రికోటేశ్వర కల్యాణ మండపంలో బుధవారం బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేపట్టవలసిన కార్యాచరణ, వ్యూహాలపై చర్చించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కుడుముల సుధాకర్‌రెడ్డి, బత్తల కృష్ణయ్య, కుంకు బాలయ్యనాయుడు, నాగరాజారెడ్డి, వాసిపల్లి సుధాకర్‌రెడ్డి, కట్టా మహేశ్వరరెడ్డి, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపల్లి భరత్‌రెడ్డి  పాల్గొన్నారు.

Updated Date - 2022-10-13T05:10:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising