ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలి

ABN, First Publish Date - 2022-05-18T03:51:17+05:30

బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ మాజీ కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

ట్రంకురోడ్టుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రామిరెడ్డి కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిలో బీజేపీ నేత నిరసన

కావలిటౌన్‌, మే 17: బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కే అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ మాజీ కార్యవర్గ సభ్యుడు రామిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని ముసునూరు వద్ద ట్రంకురోడ్డుపై తన అనుచరులతో కలిసి బైఠాయించి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ అట్టడుగున ఉన్న బీజేపీని జాతీయ స్థాయిలో బలోపేతం చేసి కేంద్రంలో మూడు దఫాలు అఽధికారం చేపట్టే విధంగా అద్వానీ చేసిన కృషి మరువలేమన్నారు. అలాంటి అద్వానీని బీజేపీ విస్మరించడం దుర్మార్గమని, ఆయన పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా పరిశీలించకపోవడం దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులకు అవమానకమరమన్నారు. అద్వానీ లాంటి గొప్ప నేతలనే పార్టీ విస్మరిస్తుందంటే సిద్ధాంతాలకు తిలోదకాలు పలికినట్లేనని, ఇక తనలాంటి చిన్న కార్యకర్తలకు దిక్కెవరి ప్రశ్నించారు. ఇప్పటికైనా అద్వానీ పేరు ప్రకటించాలని లేకపోతే ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష చేపట్టి పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. 

Updated Date - 2022-05-18T03:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising