ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లులు మంజూరు కాలేదని సచివాలయానికి తాళం

ABN, First Publish Date - 2022-07-08T01:20:05+05:30

నెల్లూరు: సచివాలయ భవన నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదని సచివాలయానికి తాళం వేశాడు ఓ వైసీపీ సీనియర్ నేత. ఓజిలి మండలం మాచవరంలో సచివాలయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: సచివాలయ భవన నిర్మాణం పూర్తయినా ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదని  సచివాలయానికి తాళం వేశాడు ఓ వైసీపీ సీనియర్ నేత. ఓజిలి మండలం మాచవరంలో సచివాలయం భవన నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. కాని ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాలేదు. దీంతో విసిగెత్తిన వైసీపీ సీనియర్ నేత పుల్లారెడ్డి సచివాలయానికి తాళం వేశారు. చివరకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య జోక్యంతో పుల్లారెడ్డి తాళం తెరిచారు. 

Updated Date - 2022-07-08T01:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising