ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని నిరసన

ABN, First Publish Date - 2022-08-09T02:53:47+05:30

ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని మండలంలోని మక్తాపురం గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం తహసీల్దారు కార్యాల

తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, ఆగస్టు 8: ఆక్రమిత భూములు పంపిణీ చేయాలని  మండలంలోని మక్తాపురం గ్రామానికి చెందిన గిరిజనులు సోమవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుని భూమిలేని గిరిజనులకు పంపిణీ చేయాలని ఎంతోమంది అధికారులకు విన్నవించినా న్యాయం జరగలేదన్నారు. ఈ క్రమంలో మాజీ సర్పంచు బుజ్జమ్మ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారు జయవర్థన్‌కు వినతిపత్రం అందచేశారు. 


Updated Date - 2022-08-09T02:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising