ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు

ABN, First Publish Date - 2022-01-21T03:35:23+05:30

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత కన్వీనర్‌ గెరిటి చెంచయ్య ఆధ్వర్యంలో గురువారం పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పొలటెంకాయలు కొట్టారు.

ర్యాలీతో తెలుగు యువత కన్వీనర్‌ గెరిటి చెంచయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటగిరి(టౌన్‌), జనవరి 20: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని వెంకటగిరి నియోజకవర్గ తెలుగు యువత కన్వీనర్‌ గెరిటి చెంచయ్య ఆధ్వర్యంలో గురువారం పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పొలటెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు అలుపెరగని పోరాటం చేస్తున్నాడన్నారు. అనంతరం బైక్‌ ర్యాలీగా పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో రామదాసు గంగాధర్‌, కేవీకే ప్రసాద్‌, విశ్వనాఽథ్‌, హరిప్రసాద్‌, సుబ్బు యాదవ్‌, టీ. వెంకటేష్‌, శశిధర్‌ రెడ్డి, ప్రసన్న కుమార్‌, వెంకటేష్‌, సురేష్‌ రెడ్డి, గిరి, అరుణ్‌, అజాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T03:35:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising